Exclusive

Publication

Byline

APSRTC : ఈ తేదీ నుంచి దివ్యాంగులకు ఫ్రీ బస్.. వారి సహాయకులకు 50 శాతం డిస్కౌంట్

భారతదేశం, మార్చి 5 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, సామాజిక చేరికను బలోపేతం చేయడానికి 'ఇంద్ర ధనస్సు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా ... Read More


రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. అభిషేష్ సింఘ్వితోపాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన వేం నరేందర్ ... Read More


వీడిన సస్పెన్స్.. రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఖరారు

భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. ఇప్పటికే అభిషేష్ సింఘ్విని ఒక సీటుకు కన్ఫామ్ చేశారు. కానీ ర... Read More


TGSRTC : ఫ్రీ బస్‌తో ఇప్పటివరకు మహిళలకు ఎన్ని వేల కోట్లు ఆదా అయింది?

భారతదేశం, మార్చి 5 -- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి భారీగా స్పందన ఉంది. డిసెంబర్ 20, 2023న ప్రారంభించిన ఈ పథకం ... Read More


TTD : టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.2లక్షలపైనే.. ఆఫ్‌లైన్ దరఖాస్తులు

భారతదేశం, మార్చి 4 -- టీటీడీకి చెందిన బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ట్రస్ట్ హాస్పిటల్(BIRRD ట్రస్ట్ హాస్పిటల్) అధికారిక వెబ్‌సైట్ tirumala.org ద్వారా ఫ... Read More


ఆఫీసర్ల భోజనం అక్కడే.. సర్కార్ బడుల్లో కొత్త రూల్.. సీఎం రేవంత్ ఆదేశాలు

భారతదేశం, మార్చి 4 -- రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన కోసం నియమించిన అధికారిని బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అధికారి విద్యార్థులతో కలిసి భోజనం చేయ... Read More


అవయవదానంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆరో స్థానం.. ఆర్థిక సాయం పెంచే ఆలోచనలో ప్రభుత్వం

భారతదేశం, మార్చి 4 -- అవయవాల దానoలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ... Read More


తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ.. దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి!

భారతదేశం, మార్చి 4 -- ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చర్చ జరిగింది. వాడీవేడీగా వ్యాఖ్యలు చేసుకున్నారు నేతలు. మండలి ఛైర్మన్ చర్చకు ఒక గంట సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార... Read More


South Central Railway : మద్యం తాగి డ్యూటీకి లోకో పైలట్లు.. దక్షిణ మధ్య రైల్వేలో 102 కేసులు

భారతదేశం, మార్చి 4 -- దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో గత ఐదు సంవత్సరాలలో 102 మంది లోకో పైలట్లు మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. 2025లో 22 కేసులను, 2024లో 17 కేసులను అధికారులు గుర్తించారు. ఈ సంఖ్యలు ... Read More


March Long Weekends : మార్చి నెలలో లాంగ్ వీకెండ్స్.. ఇలా ఏపీ, తెలంగాణలో ప్లాన్ చేసుకోండి

భారతదేశం, మార్చి 4 -- మార్చి 2026 భారతదేశంలో అత్యంత సెలవులు ఎక్కువగా ఉండే నెలల్లో ఒకటిగా ఉంది. మతపరమైన, ప్రాంతీయ పండుగలతో పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు చాలా రోజులు సెలవులు వస్తు్న్నాయ్. ఒ... Read More